రేపు లీడ్ క్యాప్ భూములను పరిశీలించనున్న టీడీపీ బృందం
ABN , First Publish Date - 2020-05-26T00:13:17+05:30 IST
వైసీపీ భూదందాలపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు లీడ్ క్యాప్ భూములను టీడీపీ బృందం పరిశీలించనుంది.
అమరావతి: వైసీపీ భూదందాలపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు లీడ్ క్యాప్ భూములను టీడీపీ బృందం పరిశీలించనుంది. నిజనిర్థారణ కమిటీ సభ్యులుగా జవహర్, పిల్లి మాణిక్యరావ్, ఎరిక్సన్ బాబు, ఎంఎస్రాజు, మానుకొండ శివప్రసాద్, జల్లి రమణయ్యను నియమించారు.