రేపు లీడ్‌ క్యాప్‌ భూములను పరిశీలించనున్న టీడీపీ బృందం

ABN , First Publish Date - 2020-05-26T00:13:17+05:30 IST

వైసీపీ భూదందాలపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు లీడ్‌ క్యాప్‌ భూములను టీడీపీ బృందం పరిశీలించనుంది.

రేపు లీడ్‌ క్యాప్‌ భూములను పరిశీలించనున్న టీడీపీ బృందం

అమరావతి: వైసీపీ భూదందాలపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు లీడ్‌ క్యాప్‌ భూములను టీడీపీ బృందం పరిశీలించనుంది. నిజనిర్థారణ కమిటీ సభ్యులుగా జవహర్‌, పిల్లి మాణిక్యరావ్‌, ఎరిక్సన్‌ బాబు, ఎంఎస్‌రాజు, మానుకొండ శివప్రసాద్‌, జల్లి రమణయ్యను నియమించారు. 

Updated Date - 2020-05-26T00:13:17+05:30 IST