జాషువాని పరామర్శించిన టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2021-03-09T21:40:49+05:30 IST
జాషువాని పరామర్శించిన టీడీపీ నేతలు
నెల్లూరు: మంత్రి అనిల్ అనుచరుల చేతిలో హత్యాయత్నానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాషువాని టీడీపీ నేతలు పరామర్శించారు. జాషువాకి న్యాయం చేయాలని నవాబుపేట పీఎస్ ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. పీఎస్లోనే వైసీపీ వారు దాడులు చేస్తుంటే ఏమి చేస్తున్నారంటూ అధికారులని డీపీ నేతలు అబ్దుల్ అజీజ్ నిలదీసారు.