వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు: కోట్ల సుజాతమ్మ

ABN , First Publish Date - 2021-11-20T00:48:54+05:30 IST

వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు: కోట్ల సుజాతమ్మ

వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు: కోట్ల సుజాతమ్మ

కర్నూలు: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును డైవర్ట్ చేసేందుకు మంత్రులు చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ విమర్శించారు. మంత్రుల వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ ఉన్నారని తేట తెల్లమైందని ఆమె అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మహిళలను అగౌర పరిచే విధంగా మాట్లాడిన మంత్రులు తొందర్లోనే మూల్యం చెల్లించుకుంటారని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ స్పష్టం చేశారు.

Updated Date - 2021-11-20T00:48:54+05:30 IST