నిత్యవసరాల ధరలను తగ్గించాలని టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-01-27T19:53:27+05:30 IST

విశాఖ: నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద

నిత్యవసరాల ధరలను తగ్గించాలని టీడీపీ నిరసన

విశాఖ: నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ యువ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని తెలుగు యువత డిమాండ్ చేసింది.


Updated Date - 2021-01-27T19:53:27+05:30 IST