వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలి: టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-11-19T21:17:34+05:30 IST

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలి: టీడీపీ నేతలు

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలి: టీడీపీ నేతలు

కృష్ణా: కృష్ణా హనుమాన్ జంక్షన్ వద్ద వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తెదేపా అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ జంక్షన్ కూడలిలో తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అరాచక ప్రభుత్వానికి ముగింపు పలకాలని తేదేపా నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-11-19T21:17:34+05:30 IST