తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-05-11T14:27:30+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో తెలియనిది కాదు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో తెలియనిది కాదు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన విచారణను నేడు అత్యవసర పరిస్థితి కాబట్టి హైకోర్టు నేడే నిర్వహించనుంది. ఉదయం 10:30కి సీజే హిమా కోహ్లి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

Updated Date - 2021-05-11T14:27:30+05:30 IST