ఉప సర్పంచ్‌పై నెగ్గిన అవిశ్వాసం

ABN , First Publish Date - 2021-10-22T05:23:59+05:30 IST

ఉప సర్పంచ్‌పై నెగ్గిన అవిశ్వాసం

ఉప సర్పంచ్‌పై నెగ్గిన అవిశ్వాసం

శంకర్‌పల్లి: మహాలింగాపురం ఉపసర్పంచ్‌ మాచన్నగారి భోజిరెడ్డిపై వార్డు సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం ఆర్డీవో వేణుమాధవ్‌ సమక్షంలో నిర్వహించిన అవిశ్వాసానికి మద్దతుగా మూడొంతుల మంది వార్డు సభ్యులు చేతులెత్తారు. మొత్తం 12మంది సభ్యులకుగాను 9 మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. ఎంపీడీవో సత్తయ్య, ఈవోఆర్డీ గీత, కార్యదర్శి సంగారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:23:59+05:30 IST