ముందస్తు ఎన్నికలపై వ్యాజ్యాన్ని కొట్టివేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-03-03T08:48:09+05:30 IST

ప్రభుత్వాన్ని రద్దు చేసి ముం దస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా 2018 సెప్టెంబరు 6న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఎస్‌. సుదర్శన్‌, మరో నలుగురు నిరుద్యోగులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.

ముందస్తు ఎన్నికలపై వ్యాజ్యాన్ని కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని రద్దు చేసి ముం దస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా 2018 సెప్టెంబరు 6న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఎస్‌. సుదర్శన్‌, మరో నలుగురు నిరుద్యోగులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున ఈ వ్యాజ్యం విచారణార్హత కోల్పోయిందని వ్యాఖ్యానించింది. 

Updated Date - 2021-03-03T08:48:09+05:30 IST