కోడలిని చంపిన మామ

ABN , First Publish Date - 2021-07-31T03:58:57+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. మలికిపురం మండలంలోని మేడిచర్ల పాలెంలో కోడలు

కోడలిని చంపిన మామ

తూర్పు గోదావరి: జిల్లాలో దారుణం జరిగింది. మలికిపురం మండలంలోని మేడిచర్ల పాలెంలో కోడలిని మామ సత్యనారాయణ కత్తితో అతికిరాతకంగా హతమార్చాడు. కోడలు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్దుకుందనే అనుమానంతో ఈ ఘాతకం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో కుమారుడు ఉంటున్నాడు. మలికిపురం పోలీసు స్టేషన్‌లో సత్యనారాయణ లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకుని మలికిపురం పోలీసులు దర్యాప్తు చేస్తన్నారు.

Updated Date - 2021-07-31T03:58:57+05:30 IST