దక్షిణ మధ్య రైల్వే నుంచి మూడో కిసాన్‌ రైలు

ABN , First Publish Date - 2020-10-22T07:58:33+05:30 IST

కర్బూజ, బత్తాయి, కమలాలు, నిమ్మ, టమోటాలు వంటి 242.6 టన్నుల పండ్లు, కూరగాయలతో దక్షిణ

దక్షిణ మధ్య రైల్వే నుంచి మూడో కిసాన్‌ రైలు

కర్బూజ, బత్తాయి, కమలాలు, నిమ్మ, టమోటాలు వంటి 242.6 టన్నుల పండ్లు, కూరగాయలతో దక్షిణ మధ్య రైల్వే మూడో కిసాన్‌ రైలును బుధవారం గుంతకల్లు డివిజన్‌ నుంచి ఢిల్లీకి పంపించింది.

వీటిని అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతులు, ట్రేడర్లు సేకరించారు. లోడింగ్‌ కోసం ముల్కాలచెరువు రైల్వే స్టేషన్‌ను మంగళవారం ప్రత్యేకంగా తెరిచారు. 


Updated Date - 2020-10-22T07:58:33+05:30 IST