శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం

ABN , First Publish Date - 2020-02-28T12:57:59+05:30 IST

శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనుంది. నిన్న(గురువారం) శ్రీవారిని 66,474 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు రేపు టీటీడీ పాలకమండలి సమావేశం జరుగనుంది. 2020-21వ సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలుపనుంది.

Updated Date - 2020-02-28T12:57:59+05:30 IST