తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-05-08T13:29:58+05:30 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం 6 వేల లోపు మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం 6 వేల లోపు మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 5,566 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 32 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2,860 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 


Updated Date - 2021-05-08T13:29:58+05:30 IST