స్వర్ణ ప్యాలెస్ను పరిశీలించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది
ABN , First Publish Date - 2020-08-11T15:45:33+05:30 IST
విజయవాడ: అగ్నిప్రమాదం జరిగిన స్వర్ణప్యాలెస్ను టౌన్ ప్లానింగ్ సిబ్బంది పరిశీలించారు.
విజయవాడ: అగ్నిప్రమాదం జరిగిన స్వర్ణప్యాలెస్ను టౌన్ ప్లానింగ్ సిబ్బంది పరిశీలించారు. స్వర్ణ ప్యాలెస్ నిర్మాణంలో నిబంధనలు పాటించారా లేదా అన్నదానిపై టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించారు. నాల్గవ అంతస్తులో అనుమతి లేకుండా నిర్మాణం చేసినట్టు గుర్తించారు.