సంప్రదాయలను భవిష్యత్తు తరాలకు అందించాలి
ABN , First Publish Date - 2021-04-14T05:06:20+05:30 IST
సంప్రదాయలను భవిష్యత్తు తరాలకు అందించాలి
శంషాబాద్ రూరల్: మన సంస్కృతీ, సంప్రదాయలను భవిష్యత్తు తరాలకు అందించాలంటే ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కరొలను సుష్మామహేందర్రెడ్డి అన్నారు. పెద్దషాపూర్ తండాలో మంగళవా రం సర్పంచ్ నీలరామునాయక్ అధ్వర్యంలో నిర్వహించిన భోగ్ బండార్లో అమె పాల్గొని మాట్లాడారు. యువత మన సంప్రదాయలను మరిచిపోతున్నారని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాటిని నేటి తరానికి గుర్తుచేయాలన్నారు. చైర్పర్సన్ ద ంపతులను పూలమాలతో సత్కరించారు.