నలుగురు ఐపీఎస్‌ల బదిలీ

ABN , First Publish Date - 2020-06-01T08:57:40+05:30 IST

రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నలుగురు ఐపీఎస్‌ల బదిలీ

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. చింతపల్లి ఏఎస్పీ ఎస్‌ సతీశ్‌కుమార్‌ను నర్సీపట్నంలో ఖాళీగా ఉన్న ఓఎస్‌డీ పోస్టులో నియమించారు. గ్రేహాండ్స్‌లో ఏఎస్పీలుగా ఉన్న వి.విద్యాసాగర్‌నాయుడును చింతపల్లి ఏఎస్పీగా, జి.బిందుమాధవ్‌ను రంపచోడవరం ఏఎస్పీగా, తుహిన్‌ సిన్హాను నర్సీపట్నం ఏఎస్పీగా బదిలీ చేశారు. 

Updated Date - 2020-06-01T08:57:40+05:30 IST