బీజేపీ విడుదల చేసిన ‘ఛార్జ్షీట్’ లో ఏముందంటే...
ABN , First Publish Date - 2020-11-22T19:29:45+05:30 IST
టీఆర్ఎస్, ఎంఐఎం ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై బీజేపీ ఆదివారం ఓ ఛార్జ్షీట్ను విడుదల చేసింది. ఈ ఛార్జిషీట్ను కేంద్ర మంత్రి
హైదరాబాద్: టీఆర్ఎస్, ఎంఐఎం ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై బీజేపీ ఆదివారం ఓ ఛార్జ్షీట్ను విడుదల చేసింది. ఈ ఛార్జిషీట్ను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు కూడా పాల్గొన్నారు. బీజేపీ విడుదల చేసిన ‘ఛార్జ్షీట్’ పాఠకుల కోసం యథాతథంగా అందిస్తున్నాం.