అనగానివారిపాలెం వంతెన కింద మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-03-20T16:03:45+05:30 IST
గుంటూరు: చెరుకుపల్లి మండలం పొన్నపల్లి, అనగాని వారి పాలెం వంతెన కింద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
గుంటూరు: చెరుకుపల్లి మండలం పొన్నపల్లి, అనగాని వారి పాలెం వంతెన కింద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడికి సుమారు 40 సంవత్సరాలు వయసు ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.