శ్రీశైలం దేవస్థానంలో అవినీతిపై మంత్రి సీరియస్‌

ABN , First Publish Date - 2020-05-26T00:52:26+05:30 IST

శ్రీశైలం దేవస్థానంలో అవినీతిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సీరియస్‌ అయ్యారు.

శ్రీశైలం దేవస్థానంలో అవినీతిపై మంత్రి సీరియస్‌

అమరావతి: శ్రీశైలం దేవస్థానంలో అవినీతిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సీరియస్‌ అయ్యారు. రికవరీకి తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు. మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-05-26T00:52:26+05:30 IST