విశాఖ: ఏవోబీలో మావోయిస్టుల అలజడి

ABN , First Publish Date - 2020-10-21T18:09:08+05:30 IST

విశాఖ ఏవోబీలో మావోయిస్టుల అలజడి చెలరేగింది. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారు.

విశాఖ: ఏవోబీలో మావోయిస్టుల అలజడి

విశాఖపట్నం: విశాఖ ఏవోబీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పనసపుట్టు పంచాయతీ కోజిరిగూడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు దేహశుద్ధి చేసి విడిచిపెట్టారు. ఈ ఘటనతో గిరిజనలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-10-21T18:09:08+05:30 IST