ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ శ్రేణుల ధర్నా

ABN , First Publish Date - 2020-09-24T18:30:53+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ శ్రేణులు, నాయకులు ధర్నాకు దిగారు.

ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ శ్రేణుల ధర్నా

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ శ్రేణులు, నాయకులు ధర్నాకు దిగారు. హిందూ దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హిందువులను  కించపరిన మంత్రి కొడాలి నానిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. హిందూ దేవుళ్ళతో పెట్టుకున్న వాళ్లు ఏమయ్యారో గుర్తుపెట్టుకోండి అని బీజేపీ శ్రేణులు హెచ్చరించారు.

Updated Date - 2020-09-24T18:30:53+05:30 IST