350 మద్యం సీసాలు పట్టివేత
ABN , First Publish Date - 2020-05-28T23:34:43+05:30 IST
జిల్లాలోని మడకశిర మండలం యు.రంగాపురం చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అనంతపురం: జిల్లాలోని మడకశిర మండలం యు.రంగాపురం చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 350 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.