సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: మంత్రి అనిల్

ABN , First Publish Date - 2020-11-22T20:37:28+05:30 IST

సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: మంత్రి అనిల్

సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: మంత్రి అనిల్

నెల్లూరు: జనవరి నెలాఖరు కల్లా పెన్నా బ్యారేజీని ప్రారంభిస్తామని మంత్రి అనిల్‌ చెప్పారు. పెన్నా బ్యారేజీ పనుల్ని మంత్రి అనిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మరో నెలలో సంగం బ్యారేజీని కూడా పూర్తిచేస్తామన్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలో పార్టీ అంతర్గత విషయమన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

Updated Date - 2020-11-22T20:37:28+05:30 IST