మొద్దుల పర్వ గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం

ABN , First Publish Date - 2021-03-01T14:02:04+05:30 IST

విజయవాడ: కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దుల పర్వ గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం చేశారు.

మొద్దుల పర్వ గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం

విజయవాడ: కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దుల పర్వ గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం చేశారు. వైసీపీ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదంటూ హరిజనవాడలోని.. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్త కొప్పుల శ్రీనివాసరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2021-03-01T14:02:04+05:30 IST