తెలంగాణ తల్లి విముక్తి షర్మిలతోనే సాధ్యం: ఇందిరా శోభన్

ABN , First Publish Date - 2021-07-08T23:09:38+05:30 IST

తెలంగాణ తల్లి విముక్తి షర్మిలతోనే సాధ్యం: ఇందిరా శోభన్

తెలంగాణ తల్లి విముక్తి షర్మిలతోనే సాధ్యం: ఇందిరా శోభన్

హైదరాబాద్‌: వైఎస్సార్ ఆత్మ ఎప్పుడూ ఇక్కడే ఉంటుందని వైఎస్సార్ టీపీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్‌ అన్నారు. ఆడపిల్లలు ఆస్తులకు వారసులు అయితే చాలు అనుకుంటారు కానీ షర్మిల మాత్రం తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి వస్తోందన్నారు. గడీల బందిగా ఉన్న తెలంగాణ తల్లిని విముక్తి చేయాలంటే షర్మిలతోనే సాధ్యమని ఇందిరా శోభన్‌ తెలిపారు. 


Updated Date - 2021-07-08T23:09:38+05:30 IST