Revanth Reddy: 6 BRS MP అభ్యర్థులు నాతో టచ్ లో ఉన్నారు.. కానీ!

ABN, Publish Date - May 07 , 2024 | 08:01 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో.. తనని ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో.. తనని ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సంప్రదించారని కుండబద్దలు కొట్టారు. తాము నామినేషన్లు వెనక్కు తీసుకుంటామని, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమ్మని వాళ్లు కోరారని అన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదని తాను వదిలేశానని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

Updated at - May 07 , 2024 | 08:01 PM