LeftMenu
Mutyalamuggu at andhrajyothy.com

క్లైమాక్స్‌కు సర్వం సిద్ధమైంది. అధిష్ఠానం ఇచ్చి న ఆఖరి అవకాశాన్నీ కడప ఎంపీ జగన్ కాదన్నారు. ఓదార్పును ఆపేందుకు ససేమిరా అనేశారు. అధిష్ఠానం దూతగా ఇడుపులపాయకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ మాటను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓ దార్పు యాత్రను ప్రారంభించి తీ రుతానని జగన్ స్పష్టంచేశారు.

హైదరాబాద్,సెప్టెంబర్ 2: అడ్మిషన్లే మొదలుకాలేదు. అమ్మకాలు పూర్తయిపోయాయి. ఇదీ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా (బి-కేటగిరీ) సీట్ల పరిస్థితి. ప్రభుత్వ నియంత్రణ కొరవడడంతో.. ఇక్కడ యాజమాన్యాలు చెప్పిందే వేదంగా మారింది. పారదర్శకతకు పాతరేసి.. మెరిట్‌కు మొండిచేయి చూపి... సీట్లను బ్లాక్ చేస్తున్నాయి. సీట్లు అయిపోయాయని నమ్మబలుకుతున్నాయి. కానీ, లోపాయికారీగా ఒక్కో సీటును లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నాయి.

Netipratyekam at andhrajyothy.com.