నిత్యావసర సరుకల పంపిణీ
ABN , First Publish Date - 2020-12-26T05:24:02+05:30 IST
క్రిస్మస్ సందర్భంగా టీడీపీ 46వ డివిజన్ తెలుగుయువత అధ ్యక్షుడు ధీటి ప్రభుదాస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సెవెంత్ డే స్కూల్ కరుణమయ దేవాలయంలో పేదలకు 300 నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు.
చిట్టినగర్, డిసెంబరు 25: క్రిస్మస్ సందర్భంగా టీడీపీ 46వ డివిజన్ తెలుగుయువత అధ ్యక్షుడు ధీటి ప్రభుదాస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సెవెంత్ డే స్కూల్ కరుణమయ దేవాలయంలో పేదలకు 300 నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు గంటిగంపు సురేష్ పాల్గొన్నారు.