విశాఖలో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-06T18:25:35+05:30 IST
విశాఖ పెదగంట్యాడ ఈతపాలెం జీడితోటలో కంబడి ఆదిత్య ఆత్మహత్య చేసుకున్నాడు.
విశాఖపట్నం: విశాఖ పెదగంట్యాడ ఈతపాలెం జీడితోటలో కంబడి ఆదిత్య ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరివేసుకుని ఆదిత్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆదిత్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.