123 మందికి కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-07-19T11:38:47+05:30 IST
మొగల్తూరు ఆరోగ్య కేంద్ర పరిధిలో శనివారం నాలుగు ప్రత్యేక శిబిరాల ద్వారా 123 మందికి కరోనా టెస్ట్లు నిర్వహించినట్టు
మొగల్తూరు, జూలై 18: మొగల్తూరు ఆరోగ్య కేంద్ర పరిధిలో శనివారం నాలుగు ప్రత్యేక శిబిరాల ద్వారా 123 మందికి కరోనా టెస్ట్లు నిర్వహించినట్టు ఎంపీహెచ్వో కృష్ణ కుమార్ తెలిపారు. కాళీపట్నం పడమర, మొగల్తూరు, శేరేపాలెం, రామన్నపాలెం గ్రామాల్లో వైధ్యాధికారిణి దివ్యభారతి ఆధ్వర్యంలో పరిక్షలు నిర్వహించినట్టు తెలిపారు.