కల్నల్ సంతోష్ మృతి తీరని లోటు
ABN , First Publish Date - 2020-06-19T07:18:01+05:30 IST
ఆర్మీ కల్నల్ సంతోష్ మృతి దేశానికి తీరని లోటని ఎల్ఐసీ గద్వాల బ్రాంచ్ జనరల్ సెక్రటరీ రంగారావు అన్నారు.
ఎల్ఐసీ జనరల్ సెక్రటరీ
గద్వాలక్రైం, జూన్ 18 : ఆర్మీ కల్నల్ సంతోష్ మృతి దేశానికి తీరని లోటని ఎల్ఐసీ గద్వాల బ్రాంచ్ జనరల్ సెక్రటరీ రంగారావు అన్నారు. పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయంలో సంతోష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మనోహర్, సెక్రటరీ కిశోర్ తదితరులు ఉన్నారు.