ముక్కొండపై నీటి తొట్లు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-11-08T04:41:44+05:30 IST

ముక్కొండపై వెలసియున్న మల్లేశ్వర కొండలో భక్తుల సౌకర్యార్ధం నీటి ట్యాంకుల ను ఏర్పాటు చేశారు.

ముక్కొండపై నీటి తొట్లు ఏర్పాటు
కొండపైకి నీటి ట్యాంక్‌లను మోసుకెళ్తున్న యువకులు

మైదుకూరు, నవంబరు 7: ముక్కొండపై వెలసియున్న మల్లేశ్వర కొండలో భక్తుల సౌకర్యార్ధం నీటి ట్యాంకుల ను ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సందర్భంగా మల్లే శ్వర స్మామి దర్శనార్థం అనే క మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుం టారు. సరైన వసతులు లేక చిన్నయ్యగారిపల్లె వాసులు పలువురు కొండపై వసతులు సమకూర్చుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 800 తాపలు, విద్యుత్‌ స్థంబాలు ఏర్పాటు చేశారు. అలా గే తాజాగా యువకులు 500 లీటర్లు నిల్వ ఉండే నీటి ట్యాంకులను కొండపై పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-11-08T04:41:44+05:30 IST