మద్దిలో స.హ.చట్టం కమిషనర్ పూజలు
ABN , First Publish Date - 2021-10-15T04:58:57+05:30 IST
గుర్వాయిగూడెం మద్ది ఆంజ నేయ స్వామిని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చిన్నారెడ్డి, కుటుంబ సభ్యులు గురువారం దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం, అక్టోబరు 14 : గుర్వాయిగూడెం మద్ది ఆంజ నేయ స్వామిని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చిన్నారెడ్డి, కుటుంబ సభ్యులు గురువారం దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో ఆకుల కొండలరావు శేష వస్త్రంతో సత్కరించి స్వామి ప్రసాదాలను అందించారు.