చంద్రబాబును కలిసిన యనమల దివ్య

ABN , First Publish Date - 2023-02-06T00:13:07+05:30 IST

తుని టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులైన యనమల దివ్య ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. అమరావతిలో చంద్రబాబును మ

చంద్రబాబును కలిసిన యనమల దివ్య

తుని, ఫిబ్రవరి 5: తుని టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులైన యనమల దివ్య ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. అమరావతిలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి తనను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పార్టీ విజయమై లక్ష్యంగా పనిచేసి సత్ఫలితాలు సాధించాలి చంద్రబాబు సూచించారు.

Updated Date - 2023-02-06T00:13:08+05:30 IST