వీరులపాడును కరువు మండలంగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2023-11-28T01:03:03+05:30 IST
వీరులపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కలె క్టర్ దిల్లీరావుకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చిదు రాల భారత్రెడ్డి అర్జీ అందించారు
వీరులపాడు, నవంబరు 27: వీరులపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కలె క్టర్ దిల్లీరావుకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చిదు రాల భారత్రెడ్డి అర్జీ అందించారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభా వంతో మండలంలో పంటలు దెబ్బతిన్నాయని, రైతు లకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆయన వివరిం చారు. ప్రభుత్వంతో చర్చించి కరువు మండలాల జాబితాలో వీరులపాడును చేర్చాలని విజ్ఞప్తి చేశారు.