ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-02-28T00:17:17+05:30 IST

పెదవేమలి గ్రామంలోని ఒక వర్గానికి చెందిన 170 ఓట్లు తొలించడంపై టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనా యుడు, పెదవేమలి గ్రామానికి చెందిన జి.శ్రీనివాసరావు, కశిరెడ్డి పాపునాయుడు సోమవారం తహసీల్దార్‌ ప్రసన్న రాఘవకు ఫిర్యాదు చేశారు.

ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు

గంట్యాడ: పెదవేమలి గ్రామంలోని ఒక వర్గానికి చెందిన 170 ఓట్లు తొలించడంపై టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనా యుడు, పెదవేమలి గ్రామానికి చెందిన జి.శ్రీనివాసరావు, కశిరెడ్డి పాపునాయుడు సోమవారం తహసీల్దార్‌ ప్రసన్న రాఘవకు ఫిర్యాదు చేశారు. ఓటర్లకు ఎటువంటి సమాచారం లేకుండా ఎలా తొలగించారని ప్రశ్నించారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయలన్నారు. లేకుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-28T00:17:17+05:30 IST