మొక్కజొన్న నీళ్లపాలు

ABN , First Publish Date - 2023-05-07T00:50:47+05:30 IST

దెందులూరు మండలంలో 1600 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో గాలాయగూడెం అచ్చమ్మ పేరాంటలమ్మ తల్లి ఆలయ సమీపంలో ఆరబెట్టిన సుమారు 200 ఎకరాల మొక్కజొన్న పంట నీటిపాలైంది.

 మొక్కజొన్న నీళ్లపాలు

దెందులూరు :

దెందులూరు మండలంలో 1600 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో గాలాయగూడెం అచ్చమ్మ పేరాంటలమ్మ తల్లి ఆలయ సమీపంలో ఆరబెట్టిన సుమారు 200 ఎకరాల మొక్కజొన్న పంట నీటిపాలైంది. పంటకు రక్షణగా బరకాలను కప్పినా భారీవర్షం పడడంతో ఫలితం లేకుండా పోయింది.

Updated Date - 2023-05-07T00:50:47+05:30 IST