Delhi liquor scam case : జైల్లో పెట్టి నా ధైర్యాన్ని దెబ్బతీయలేరు: మనీశ్‌

ABN , First Publish Date - 2023-03-12T04:45:17+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత నెలలో అరెస్ట్‌ అయిన ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా జైలు నుంచి ..

Delhi liquor scam case : జైల్లో పెట్టి నా ధైర్యాన్ని దెబ్బతీయలేరు: మనీశ్‌

న్యూఢిల్లీ, మార్చి 11: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత నెలలో అరెస్ట్‌ అయిన ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా జైలు నుంచి శనివారం ట్వీట్‌ చేశారు. కటకటాల్లో పెట్టి తన ధైర్యాన్ని దెబ్బతీయలేరంటూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్‌ చేశారు. ‘‘స్వాతంత్య్ర సమరయోధులను కూడా బ్రిటిష్‌ వాళ్లు ఇలాగే ఇబ్బందిపెట్టారు’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-03-12T04:45:17+05:30 IST