తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ

ABN , First Publish Date - 2023-09-09T18:32:02+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కమిటీలను ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ కమిటీచైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ

ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కమిటీలను ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ కమిటీచైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు.


సభ్యులుగా

వంశీ చంద్ రెడ్డి, ఇ. కొమ్రయ్య ,జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిడ్ల శ్రీనివాస్ , జగన్లాల్ నాయక్, సుప్రభాత్ రావు, భారత్ చవాన్, ఫక్రుద్దీన్‌ను నియమించినట్లు ఏఐసీసీ పేర్కొంది.

మేనిఫెస్టో కమిటీ

మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేనిఫెస్టో వైస్ చైర్మన్ గా గడ్డం ప్రసాద్‌ను నియమించారు.

సభ్యులుగా

దామోదర రాజనర్సింహ, పూనాల లక్ష్మై, బలరాం నాయక్, ఆర్ దామోధర్ రెడ్డి, జి. చిన్నా రెడ్డి, సంభాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వరరావు, రమేష్ ముదిరాజ్, ఒబైదుల్లా కొత్వాల్, తాహెర్ బిన్ హమ్దాన్, యర్రా శేఖర్, జి నాగయ్యా, జి. సుజాత, రవళి రెడ్డి, కె. వెంకట స్వామి, మర్రి ఆదిత్య రెడ్డిని ఎంపిక చేశారు.

Updated Date - 2023-09-09T18:33:00+05:30 IST