Home » Latest News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఐఎఫ్ఎస్ అధికారి ఎం.శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ స్థానంలో రాజాబాబు బదిలీ అయ్యారు, మరియు శివప్రసాద్కు అదనపు బాధ్యతలు అప్పగించడంపై ఉత్తర్వులు జారీ అయ్యాయి
తీవ్ర అల్పపీడనం బలహీనపడింది, మరింత దిశ మార్చుకుంటూ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మఽధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. కోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు, వడగాల్పులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది
ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆకస్మిక తనిఖీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటనలో భద్రతపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ను చుట్టుముట్టి బారికేడ్లను తొలగించిన తర్వాత హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినడంపై దర్యాప్తు జరుగుతోంది
ఆగస్టు తరువాత నాటు సారా కనిపించకూడదనే లక్ష్యంతో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాను ఆదర్శంగా తీసుకుని గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు
ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ అబిడ్స్లోని జనరల్ పోస్టాఫీస్ (జీపీవో) వద్ద.
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన వివాదం చల్లారడం లేదు. జల్పల్లిలోని మోహన్బాబు నివాసం వద్ద ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ బుధవారం ధర్నాకు దిగారు.
ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షపాతం ఉంటుంది. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షాలు కురవగా, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది
ఆ దంపతుల క్షణికావేశం, వారి 11నెలల బిడ్డను అనాథను చేసింది. కుటుంబ తగాదాలతో మనస్తాపం చెందిన ఆ ఇల్లాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటే.. తీవ్ర షాక్కు గురైన ఆ భర్త, భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడిచాడు.
కాలం కన్నెర్రజేస్తే ఓడలు బండ్లయ్యేందుకు.. రాజులు బంట్లయ్యేందుకు ఎంతో సమయం పట్టదు. గల్ఫ్లో తెలంగాణకు చెందినఆ ఇద్దరు కుబేరులు రాత్రికి రాత్రే బికారులై కటిక దారిద్య్రం అనుభవించి చనిపోయారు.