TS News: కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియోకాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2023-04-24T20:14:06+05:30 IST

పంట నష్టంపై కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి (CS Shanthakumari) వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

TS News: కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియోకాన్ఫరెన్స్

హైదరాబాద్: పంట నష్టంపై కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి (CS Shanthakumari) వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట నష్టంపై మే 1లోగా నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టంపై మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. గతంలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన నష్ట పరిహారాన్ని పంపిణీ చేస్తామని సీఎస్‌ శాంతికుమారి తెలిపారు.

Updated Date - 2023-04-24T20:14:06+05:30 IST