Share News

AP News: చిలకలూరిపేట మండలంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..

ABN , Publish Date - Jun 01 , 2024 | 08:30 AM

చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

AP News: చిలకలూరిపేట మండలంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..

పల్నాడు: చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

మాకు మీరు.. మీకు మేము!

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 08:30 AM