Share News

GOD : వైభవంగా దత్తత్రేయ రథోత్సవం

ABN , Publish Date - Jul 22 , 2024 | 12:01 AM

మడకశిర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని చంద్రబావి గ్రామంలో వెలసిన దత్తత్రేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మె ల్యే ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

GOD : వైభవంగా దత్తత్రేయ రథోత్సవం
MLA Raju and Gundumala Tippeswamy pulling the chariot

మడకశిర రూరల్‌, జూలై 21: మడకశిర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని చంద్రబావి గ్రామంలో వెలసిన దత్తత్రేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మె ల్యే ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 22 , 2024 | 12:01 AM