Share News

electrical accident విద్యుత ప్రమాదంలో నలుగురికి గాయాలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:32 PM

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బుధవారం మండలకేంద్రంలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత ప్రమాదం జరిగి నలుగురు టీడీపీ శ్రేణులు గాయపడ్డారు.

electrical accident విద్యుత ప్రమాదంలో నలుగురికి గాయాలు

గాండ్లపెంట, జూన 12: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బుధవారం మండలకేంద్రంలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత ప్రమాదం జరిగి నలుగురు టీడీపీ శ్రేణులు గాయపడ్డారు.


శుభాకాంక్షలు తెలిపేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, పైనున్న విద్యుత వైర్లు తగలడంతో నారాయణ అనే కార్యకర్తకు తీవ్రగాయాలు కాగా, మరోముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. నా రాయణను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వా త మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు కుటుం బ సభ్యులు తెలిపారు. స్వల్పంగా గాయపడిన ముగ్గురు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 12 , 2024 | 11:32 PM