GOD : భక్తి శ్రద్ధలతో జగన్నాథ రథయాత్ర
ABN , Publish Date - Jul 07 , 2024 | 11:46 PM
జగన్నాథ రథయాత్రను పట్టణంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు చేసి, సాయంత్రం పుర వీధుల్లో రఽథయాత్ర చేప ట్టారు. రాత్రి స్వామికి పుష్పాభిషేకం చేసి వివిధ రకాల నైవేద్యాలను సమ ర్పించారు. రథయాత్ర సందర్భంగా హరినామ సంకీర్తనతో పరిసర ప్రాంతా లు మార్మోగాయు.
హిందూపురం అర్బన, జూలై 7: జగన్నాథ రథయాత్రను పట్టణంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు చేసి, సాయంత్రం పుర వీధుల్లో రఽథయాత్ర చేప ట్టారు. రాత్రి స్వామికి పుష్పాభిషేకం చేసి వివిధ రకాల నైవేద్యాలను సమ ర్పించారు. రథయాత్ర సందర్భంగా హరినామ సంకీర్తనతో పరిసర ప్రాంతా లు మార్మోగాయు. మేళతాళాలు, మంగళ వాయుద్యాలతో రథయాత్ర సాగింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....