Share News

GOK : వైభవంగా చందకచర్ల ఆంజనేయస్వామి రథోత్సవం

ABN , Publish Date - Jun 01 , 2024 | 11:57 PM

మడకశిర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయ స్వామి బ్రహ్మ రథోత్సవం శనివా రం అత్యంత వైభవంగా జరింగింది. ఈ సం దర్భంగా ఉదయం స్వామి వారికి వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంక రించా రు. అర్భనలు తదితర పూజలు చేశారు. ఆల యం ఆరణంలో హోమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు జ్యోతుల తో ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్నా రు.

GOK : వైభవంగా చందకచర్ల ఆంజనేయస్వామి రథోత్సవం
భక్తుల నడుమ కదులుతున్న ఆంజనేయస్వామి రథం

మడకశిర రూరల్‌, జూన 1: మడకశిర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయ స్వామి బ్రహ్మ రథోత్సవం శనివా రం అత్యంత వైభవంగా జరింగింది. ఈ సం దర్భంగా ఉదయం స్వామి వారికి వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంక రించా రు. అర్భనలు తదితర పూజలు చేశారు. ఆల యం ఆరణంలో హోమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు జ్యోతుల తో ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్నా రు. టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి బీ కే పార్థసారథి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి తదితరులు రథోత్సవంలో పాల్గొన్నారు. వారు ఆల యంలో స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు, రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్చలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 01 , 2024 | 11:57 PM