mla jc asmith reddy పాతకోటలో ఎమ్మెల్యే పర్యటన
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:51 AM
పట్టణంలోని పాతకోటలో సోమవారం ఎ మ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటింకీ వెళ్లి ప్రజలను ఆ ప్యాయంగా పలకరించి స మస్యలను అడిగి తెలుసుకున్నారు.
తాడిపత్రి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాతకోటలో సోమవారం ఎ మ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటింకీ వెళ్లి ప్రజలను ఆ ప్యాయంగా పలకరించి స మస్యలను అడిగి తెలుసుకున్నా రు.
డ్రైనేజీ నిర్వహణ, తాగునీటి సరఫరాపై ఆరాతీశారు. మార్కెట్ సమీపంలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లోని గదులు ఖాళీగా ఉండడంపై నాయకులతో ఆరాతీశారు. ఆయన వెంట పవనకుమార్రెడ్డి, లోకనాథ్రెడ్డి, వరదయ్య, కౌన్సిలర్ లక్ష్మినారాయణ, చింబిలి ప్రసాద్నాయుడు, సోమశేఖర్నాయుడు తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..