Share News

సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆగవు

ABN , Publish Date - Aug 31 , 2024 | 12:05 AM

తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆగవని సత్యసాయి తా గునీటి పథకం కార్మిక సం ఘం నాయకులు పేర్కొన్నా రు. బకా యి వేతనాలు చెల్లిం చి తమ సమ్యలు పరిష్కరించాలని పదిరోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆగవు
Drinking water scheme workers protesting with flowers in their ears

గార్లదిన్నె, ఆగస్టు 30: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆగవని సత్యసాయి తా గునీటి పథకం కార్మిక సం ఘం నాయకులు పేర్కొన్నా రు. బకా యి వేతనాలు చెల్లిం చి తమ సమ్యలు పరిష్కరించాలని పదిరోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం కల్లూరు పంపుహౌస్‌ వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. కార్మిక సంఘం నాయకులు బాషా, నాగభూషణం, మల్లరాయుడు, జనానర్థనరెడ్డి, శ్రీనివాసులు, సాంబశివ, నాగవర్ధన, శంకర్‌, ఈశ్వరయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 12:05 AM