AP Seeds MD:నాణ్యమైన విత్తనాలు అందించండి: ఏపీ సీడ్స్ ఎండీ
ABN , Publish Date - May 30 , 2024 | 12:42 AM
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఏపీ సీడ్స్ ఎండీ శివ ప్రసాద్ సూచించా రు. మండలంలోని కుమ్మర వాండ్లపల్లి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను బుధ వారం ఆయన పరిశీలించారు.
కదిరి అర్బన, మే 29: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఏపీ సీడ్స్ ఎండీ శివ ప్రసాద్ సూచించా రు. మండలంలోని కుమ్మర వాండ్లపల్లి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను బుధ వారం ఆయన పరిశీలించారు.
విత్తన వేరుశనగ కాయల నాణ్యతను చూసి, బాగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మొలకశాతంగా అఽధికంగా వచ్చే విత్తనాలను రైతులకు అందించడానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట జిల్లా వ్యవ సాయాధికారి సుబ్బారావు, ఏపీసీడ్స్ జీఎం జలంధర్, ఏడీఏ సత్యనారాయణ, ఏఓ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..