Share News

సమాజానికి వెలుగు.. ఉపాధ్యాయుడు

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:59 PM

సమాజానికి వెలు గు ఉపాధ్యాయుడని ప్రభుత్వ పెన్షనర్ల సం ఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్‌ అన్నారు. గురువారం పెన్షనర్స్‌ భవనలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముం దుగా సర్వేపల్లి రాధాకృష్ణన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సమాజానికి వెలుగు.. ఉపాధ్యాయుడు
Pensioners honoring retired headmaster Kishtappa

అనంతపురం ప్రె స్‌క్లబ్‌, సెప్టెంబరు 5: సమాజానికి వెలు గు ఉపాధ్యాయుడని ప్రభుత్వ పెన్షనర్ల సం ఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్‌ అన్నారు. గురువారం పెన్షనర్స్‌ భవనలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముం దుగా సర్వేపల్లి రాధాకృష్ణన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దనగౌడ్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు సమాజానికి వెలుగు నింపితే... వైద్యుడు సమాజంలో ఉన్న జనులకు ఆరోగ్యాన్ని చేకూరుస్తారన్నారు. ఇటీవల పదవీ విరమణ పొందిన ప్రఽధానోపాధ్యాయుడు కిష్టప్పను ఘనంగా సన్మానించారు. రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, రిటైర్డ్‌ డీఆర్వో రఘునాథ్‌, సంఘం కోశాధికారి రామకృష్ణ, సీనియర్‌ సిటిజన్స అధ్యక్షుడు వెంకటరమణ, అసొసియేట్‌ ప్రెసిడెంట్‌ ఖలందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 11:59 PM