శ్రీవారి సేవలో జస్టిస్ కృపాసాగర్
ABN , Publish Date - Nov 22 , 2024 | 04:51 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు.
![శ్రీవారి సేవలో జస్టిస్ కృపాసాగర్](https://media.andhrajyothy.com/media/2024/20241116/Untitled_5_copy_01606b0b6d_v_jpg.webp)
తిరుమల, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.